Book Launch of Saffron Sacrifice, Aahuti and Humanity Beyond Fear

Bhagyanagar, August 23, 2026: Tripura Governor Sri N. Indrasena Reddy called upon society to remain alert against elements seeking to promote anarchy, recalling the sacrifices of students and Sangh Swayamsevaks who stood against Naxal violence and extremist ideology in Telangana and Andhra Pradesh.

మిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం – పుస్తక సమీక్ష

‘మిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం’ అనే ఈ మహద్గ్రంధంలో ప్రముఖ రచయిత, పరిశోధకులు శ్రీ మైలవరపు సుధామోహన్ గారు, బ్రిటిష్ కలోనియల్ / వలసవాద పాలనలో హైందవ ధర్మానికి వ్యతిరేకంగా మిషనరీలు పన్నిన కుట్రలు, మొత్తం భారతీయ నాగరికతను క్రైస్తవ మతచట్రం కింద ఇరికించి చేసిన వక్ర వ్యాఖ్యానాలు, వారు అవలంబించిన వక్రమార్గాలు, అనేక వక్రీకరణల గురించి సవివరంగా సోదాహరణంగా వ్రాసారు.

పుస్తక సమీక్ష: మిషనరీ మాయాజాలం – పాశ్చాత్య పంజరంలో తాంత్రిక భారతం

శ్రీ సుధామోహన్ ఏవియేషన్ రంగంలో Maintenance Engineer. కెనడాలో ఉద్యోగి అయినా హృదయమంతా భారత్ పైనే, హిందూ సమాజం పైనే. వీరు మంచి విశ్లేషకులు, అనువాదకులు, పరిశోధకులు.వీరు లోగడ రచించిన పుస్తకాల్లో మన దేశం ఎదుర్కొంటున్న అనేక సామాజిక సమస్యలను చాలా లోతుగా చర్చించారు. కుహనా మేధో నియంతలు, శివస్య కులం దీనికి ఉదాహరణలు. ప్రస్తుత గ్రంథం మిషనరీ మాయాజాలం నాలుగు అధ్యాయాలు, దాదాపు 60 కి పైగా వ్యాసాల సమాహారం.

Telangana: Missionary Mayajaalam book probes Christian missionary deception in India’s civilisational narrative

The Telugu book Missionary Mayajaalam, published by Samvit Prakashan, was launched in Hyderabad. Speakers said the book examines colonial and missionary narratives on India’s civilisation, urging readers to pursue evidence-based research, preserve Bharatiya knowledge traditions and take such literature to the wider public.

సంవిత్ ప్రకాశన్ సరికొత్త ప్రచురణ : వామపక్ష విషవృక్షం

“యుక్తవయస్సులో కమ్యూనిజంవైపు ఆకర్షితుడికాకపోతే నీలో ఏదో లోపం ఉందని అర్ధం. ఆ తరువాత వయస్సు పెరిగి, జీవితానుభవం సంపాదించిన తరువాత కూడా కమ్యూనిస్టుగా మిగిలావంటే అప్పుడు కూడా లోపం ఉన్నట్లే” అనే మాటలు బెట్రాండ్‌ రస్సెల్‌ వంటి అనేకమంది ప్రముఖులు అన్నారు.

Samvit Kendra Hosts Seminar on Internal Security: New Challenges;Releases Three Books on National Security

Hyderabad: Samvit Kendra organised a seminar on “Internal Security: New Challenges” in Hyderabad on 21st June 2026, bringing together defence experts, intellectuals, academicians and members of civil society to deliberate on the evolving internal security challenges confronting the nation.

‘Navadadheechi Mana Doctorji’- Book Launch Event in Bhagyanagar

28 మార్చి 2026 నాడు ” నవ ధదీచి మన డాక్టర్జి ” పుస్తకవిష్కర్ణ కార్యక్రమం సా 6:30 కి ఖరఖానా లోని Adriotech office building సెల్లార్ లో జరిగినది.

‘Cultural Marxism'(కల్చరల్ మార్క్సిజం) – Book Launch Event in Bhagyanagar

శనివారం (May 30) హైదరాబాద్‌లో జరిగిన “కల్చరల్ మార్క్సిజం: ది వార్ ఆన్ ఇంటెలెక్చువల్ డిస్క్రిషన్” తెలుగు అనువాదం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డా. నిరంజన్ బి. పూజార్ రచించిన ఈ పుస్తకాన్ని సంవిత్ ప్రకాశన్ ప్రచురించగా, సంతోష్‌నగర్‌లోని మారుతీనగర్ కమ్యూనిటీ హాల్‌లో మేధావులు, సామాజిక కార్యకర్తలు, పాఠకుల సమక్షంలో ఆవిష్కరించారు.