Description
హైదరాబాద్ సంస్థానంలో ఉన్న 88శాతం హిందువులపై నిజాం, అతని ఖాక్సర్ పార్టీ దమనకాండకు పాల్పడ్డాయి. ఆ దమనకాండలో నిజాం సైన్యం, ఇత్తెహాదుల్ ముస్లిమీన్, రోహిలా, పఠాన్, అరబ్ లు పాలుపంచుకున్నారు. ఈ దమనకాండ 1920లో ప్రారంభమై ఆ తరువాత క్రమంగా పెరిగింది. 1938నాటికి పరిస్థితులు భయానకంగా మారాయి. తమ బాధలు, కష్టాలను చెప్పుకునేందుకు కూడా హిందువులకు అనుమతి లేదు. అన్యాయ, నియంతృత్వ నిజాం పాలనకు వ్యతిరేకంగా నిరాయుధ ప్రతిఘటన తప్ప హిందువులకు మరొక మార్గం లేకపోయింది.

For Bulk Bookings contact +91 85209 99562
Reviews
There are no reviews yet.