ఘనంగా జరిగిన శివభారతం పుస్తకావిష్కరణ సభ

భాగ్యనగర్ కూకట్ పల్లి లోని పి ఏం ఆర్ పాఠశాల ఆడిటోరియమ్ లో శనివారం నాడు జరిగిన `శివభారతం’ కావ్య పునర్ముద్రణ ప్రతిని ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య వక్తగా మాట్లాడారు.