సంవిత్ కేంద్ర సరికొత్త గ్రంధమ్ – మహేతిహాసం

ఖండవల్లి సత్య దేవ ప్రసాద్ గారి విశ్లేషణాత్మక‌వ్యాసాలు. మహాభారతంలోని అనేక విషయాలను గురించి వివరిస్తారు. మూల గ్రంధాన్ని అధ్యయనమ్ చేయకుండా కొంతమంది కల్పించిన అపోహలను అసత్యాలను ఎండగట్టి వ్యాస భారతమ్ లోని శ్లోకాల ఆధారంగా పరిశిలించి వ్రాయబడిన ఈ పుస్తకం మూల మహాభారత అద్యయనానికి ప్రేరణ ఇస్తుంది, మహేతిహాసం.